Home » Khammam
ఏపీ, తెలంగాణలో భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఎండలు మండుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. ఉదయం 8గంటల నుంచే ఎండలు నిప్పుల కొలిమిలా మారడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేసవి తాపంతో రోడ్ల పై జనాలు కనబడటం లేదు. రోడ�
తెలంగాణ రాష్ట్రంలో సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. రోజు రోజుకు ఎండలు పెరిగిపోతున్నాయి. ఎండల తీవ్రతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రెండు రోజుల్లో మరింత టెంపరేచర్స్ పెరుగుతాయని, ప్�
ఖమ్మం జిల్లాలోని మాతా శిశు ఆరోగ్యం కేంద్రంలో సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రసవం జరుగుతున్న మహిళ ఫొటోలు తీసి వాట్సప్లో పోస్టు చేశారు. కాన్పు సమయంలో ఫొటోలు తీయడం నిషేధమయినప్పటికీ ఆస్పత్రిలోని నర్సుల ప్రవర్తనపై అధికారులు, మహిళలు మ�
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఎండ వేడికి వడగాలులు
ఖమ్మం జిల్లా బూర్గంపాడులో ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. పోలింగ్ బూత్ లోకి సెల్ ఫోన్లు అనుమతించారు. కొందరు ఓటర్లు తాము ఓటు వేసిన దృశ్యాలను మొబైల్
ఖమ్మం జిల్లా ఇల్లెందు నియోజకవర్గం కామేపల్లి మండలం గోవింద్రాలలో ఉద్రిక్తత నెలకొంది. ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్పై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. కాంగ్రెస్ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచిన హరిప్రియ నాయక్ ఇటీవలే టీఆర్ఎస్�
కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్కకు వడదెబ్బ తగిలింది. మే 01వ తేదీ రాత్రి ఆయన స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో ఖమ్మంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స అందించారు. వడదెబ్బ కారణంగా జ్వరం వచ్చిందని..ప్ర�
ఖమ్మం జిల్లా పాలేరులో మాజీ తుమ్మల నాగేశ్వర్ రావు వర్గానికి ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి వర్గం చెక్ పెడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తనకు అనుకూలంగా ఉన్నవారికే బీఫామ్ ఇస్తున్నారు కందాల. కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్ లో చేరిన కందా
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పండుగ ముగిసింది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షింప్తమైంది. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో 75.61 శాతం పోలింగ్ నమోదవగా.. మహబూబాబాద్ నియోజకవర్గంలో 68.65 శాతం నమోదైంది. ఈవీఎంలను స్ర్టాంగ్ రూమ్స్ తరలించారు అధికా�
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన సాయుధ పోరాటంలో అగ్రభాగాన నిలిచిన కమ్యూనిస్టుల ఉనికి నేడు మానుకోట, ఖమ్మం జిల్లాల్లో ప్రశ్నార్థకంగా మారింది.