Home » khargone
బస్సు అదుపుతప్పి నదిపై ఉన్న బ్రిడ్జీ రెయిలింగ్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
శ్రీరామ నవమి సందర్భంగా మధ్యప్రదేశ్లోని ఖార్గోన్లో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మోసిన్ అనే వ్యక్తి ఎస్పీపై కాల్పులు జరిపాడు.
hospital security guard : మానవత్వం చచ్చిపోతోంది. జనాలను మూర్ఖులుగా తయారవుతున్నారు. ఏమాత్రం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారు. సాటి మనుషుల పట్ల జాలి అనేది లేకుండా పోతోంది. ఆసుపత్రికి వచ్చిన మహిళకు సహాయం చేయాల్సిన సెక్యూర్టీ గార్డు..దారుణంగా ప్రవర్తించాడు. �
ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. మాడు పగిలిపోతోంది. రోజురోజుకి పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఓ వైపు వేడి