Home » Kharif Kandi Cultivation
ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ లో వేసిన కంది పూత, కాత దశలో ఉంది. అయితే ఈ దశ చాలా కీలకమైంది . ఈ సమయంలో కందికి ప్రధాన శత్రువులైన శనగపచ్చ పురుగు, మారుక మచ్చల పురుగుల తాకిడి అధికంగా కనిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో కంది పంటను సుమారు 12 లక్షల ఎకరాలకు పైగా సాగుచేస్తున్నారు. ప్రధానంగా ఖరీఫ్ పంటగా దీన్ని వర్షాధారంగా సాగుచేస్తారు. ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో గత ఏడాది సుమారుగా 8 లక్షల ఎకరాల్లో సాగైంది. కందిని ఏకపంటగానే కాక పలు పంటల్లో అంత�