Home » Kheer Bhawani Temple
ఆర్టికల్ 370 ఎత్తివేసిన తర్వాత తొలిసారిగా రెండు రోజుల కశ్మీర్ పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ శ్రీనగర్ లో పార్టీ నూతన కార్యాలయం ప్రారంభించిన అనంతరం పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు.