Home » Khelo India
ప్రధాన మంత్రి మోదీ నేతృత్వంలో గత 11 ఏళ్లలో భారత క్రీడా వ్యవస్థ పూర్తిగా మారింది. కొత్త తరం క్రీడాకారులు ఆత్మవిశ్వాసంతో ముందుకు వస్తున్నారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను క్రీడారంగానికి రూ.3,397 కోట్లు కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇది క్రీడా రంగం అభివృద్ధికి, క్రీడాకారులకు మేలు కలిగిస్తుంది. రాబోయే ఆసియా గేమ్స్, వచ్చే ఏడాది జరగబోయే ఒలంపిక్స్లో మరింతగా రాణించేందుకు ఈ నిధుల �
క్రీడల కోసం ప్రాక్టీస్ చేస్తుండగా బాణం వచ్చి మెడకు గుచ్చుకోవంటతో ఓ క్రీడాకారిణికి పెద్ద ప్రమాదం తప్పింది. ఖేలో ఇండియా క్రీడల కోసం ప్రాక్టీస్ చేస్తుండగా 12 ఏళ్ల ఆర్చరీ క్రీడాకారిణి శివాంగిని గొహేన్ కి పారపాటుగా ఒక బాణం వచ్చి ఆమె మెడకు గుచ్చ