Home » Khyber Pakhtunkhwa
పాకిస్థాన్ దేశంలో మరో సారి ఆత్మాహుతి దాడి జరిగింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో జరిగిన ఆత్మాహుతి బాంబు పేలుడులో 9 మంది సైనికులు మరణించారు. ఈ ఘటనలో మరో 17 మంది గాయపడ్డారు....
పాకిస్థాన్లో మరోసారి బాంబుల మోతమోగింది. స్వాత్ జిల్లాలోని ఉగ్రవాద నిరోధక విభాగం పోలీస్ స్టేషన్ లక్ష్యంగా జంట పేలుళ్లు జరగడంతో 13 మంది మరణించారు.