Home » Khyber Pakhtunkhwa province
దాదాపు 5 గంటలుగా తమ ప్రాణాలు గాల్లోనే ఉన్నాయని అందులోని వ్యక్తి చెప్పాడు.
ఈ ఘటనపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ స్పందించారు. దాడుల వెనుక ఉన్నవారిని శిక్షించాలి. పోలీసులు, పరిపాలన అధికారులు ఈ విషయంపై పూర్తి దర్యాప్తు చేయాలని ఆయన సూచించారు.