Home » Kilari Rajan babu
భారతదేశంలో పాల డెయిరీ వ్యవస్థలో ఏపీకి చెందిన సంగం డెయిరీ అగ్రస్ధానంలో ఉంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 10వేల కుటుంబాలకు దీని ద్వారా ఉపాధి లభిస్తోంది. 2వేల కోట్ల రూపాయలకు పైగా ఆస్తులున్నాయి. సంస్థ ఆవిర్భావం నుంచి టీడీపీకి చెందిన వారే డెయిరీ �