Home » kill
పలువురు మహిళలతో శారీరక సంబంధాలు పెట్టుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఇక్కడి నుంచే తండ్రీ, ఒక్కగానొక్క కొడుకు మధ్య శత్రుత్వం మొదలైంది. కొడుకును దారిలో పెట్టేందుకు తండ్రి తన స్నేహితుడు అమిత్తో కలిసి కుట్ర పన్నాడు
ఈ ముగ్గురు ముష్కరులపై రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో అనేక కేసులు నమోదయ్యాయి. అరుణ్ ఒక హత్య కేసులో ప్రమేయం ఉన్నాడు. గత 5-6 సంవత్సరాలుగా తన కుటుంబంతో నివసించడం లేదని ఆరోపించారు. సన్నీపై సుమారు 14-15 కేసులు నమోదయ్యాయి. ఇక లవ్లేష్ మీద నాలుగు కేసు�
Delhi: నేరాల రాజధానిగా మారిన దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. కొద్ది రోజుల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ లాంటి మరో దారుణ ఘటనే ఇది. నజాఫ్గఢ్లోని మిత్రాన్ గ్రామం శివార్లలో ఉన్న తన ధాబాలో తనతో సహజీవనం చేస�
యుక్రెయిన్కు చెందిన సాధారణ పౌరులు భారీ సంఖ్యలో మరణిస్తున్నారు. యుక్రెయిన్లోని అనేక ప్రాంతాలపై రష్యా దాడి చేస్తోంది. అయితే, యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి దాడి జరగలేదు. దీనికో కారణం ఉంది.
భారత దేశంలో మహిళలు ఎక్కువగా గర్భాశయ క్యాన్సర్ బారిన పడుతున్నారు. గర్భాశయ క్యాన్సర్ను తొలి దశలో గుర్తించడం సాధ్యం కాకపోవచ్చు. లక్షణాలు బయటపడేందుకు చాలా సమయం పడుతుంది. అయితే, కొన్ని లక్షణాలు ముందస్తుగా కనిపించగానే గర్భాశయ క్యాన్సర్గా అన�
కేరళలో మహిళల నరబలి ఘటన మరువకముందే గుజరాత్లో మరో నరబలి ఘటన చోటుచేసుకుంది. ఆర్థికపరమైన లాభాలు కలుగుతాయనే నమ్మకంతో 14 ఏళ్ల కూతురిని తండ్రి క్షుద్రపూజలు చేసి చంపినట్టు తెలుస్తోంది.
ఢిల్లీలో విషాదం నెలకొంది. తల పక్కన పెట్టుకున్న సెల్ ఫోన్ పేలడంతో ఓ మహిళ నిద్రలోనే కన్నుమూసింది. అర్ధరాత్రి సమయంలో సెల్ ఫోన్ పేలిపోయింది. దీంతో తలకు తీవ్ర గాయమై విపరీతంగా రక్తస్రావం కావడంతో ఆమె మృతి చెందారు.
కరోనా వైరస్, ఈ-కొలి, ఎంఆర్ఎస్ఏ బ్యాక్టీరియా సహా అనేక వ్యాధికారక సూక్ష్మక్రిములను చంపే ఓ క్రిమిసంహారక పూతను అమెరికాలోని మిషిగన్ వర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. రెండు, మూడు నిమిషాల్లోనే ఈ పూత సూక్ష్మక్రిములను నాశనం చేస్తుందని పరిశో
నవీన్ కనపడకపోవడంతో అతడి చెల్లెలు ఆగస్టు 2న పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఆగస్టు 6న నవీన్ తన ఇంటికి తిరిగి రావడంతో అతడి భార్య అవాక్కైంది. పోలీసులు అతణ్ని ప్రశ్నించగా మొత్తం పూసగుచ్చినట్టు చెప్పేశాడు. హిమవంత్, అనుపల్లవి ఫోన్లు తనిఖీ చే�
ఉత్తర ప్రదేశ్ లో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ప్రేమలో పడిన కూతురుని హత్య చేయించేందుకు ఓ వ్యక్తికి లక్ష రూపాయల సుఫారీ ఇచ్చాడు. ఈ విషయం బయటపడటంతో పోలీసులు ఆ తండ్రితోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. మీరట్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది.