Home » killed and burn
నెల్లూరు జిల్లా కావలిలో విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. బీటెక్ విద్యార్థిని దుండగులు హత్య చేసి చెట్ల మధ్యలో కాల్చేశారు. మృతుడు వింజమూరుకు చెందిన రాజేందర్ గా గుర్తించారు.