Home » killing people with misinformation
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోషల్ మీడియా సంస్థలపై ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా ప్రజలను చంపేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.