kills farmer

    లక్షా 50వేలు కరెంట్ బిల్లు, ఉరేసుకుని రైతు ఆత్మహత్య

    February 15, 2021 / 06:32 AM IST

    electricity bill kills farmer: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఓ రైతు నిండు ప్రాణం తీసింది. వారు చేసిన తప్పు ఆ అన్నదాత ఉసురుతీసింది. తప్పు చేయడమే కాకుండా రైతుని అందరిముందు అవమానించారు. ఇది తట్టుకోలేక ఆ రైతు ఉరేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది. అలీగఢ్ �

10TV Telugu News