Home » kinnaur
రాజస్థాన్లో ఘోరప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం అతివేగంగా ప్రయాణిస్తున్న కారు చంబల్ నదిలో పడిపోయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 8 మంది దుర్మరణం చెందారు.
హిమాచల్ ప్రదేశ్ లో కొండ చరియలు విరిగిపడటం ఆగడం లేదు. తాజాగా కిన్నౌర్ లోని ఓ జాతీయ రహదారిపై కొండ చరియలు విరిగిపడ్డాయి.
.కొద్ది సేపటి తరువాత పెద్ద మొత్తంలో దుమ్ముదూళి, రాళ్ళు పడిపోవటంతో కారు ఆనవాలే కనిపించకుండా పోయింది.