Kirlampudi

    కిర్లంపూడి ఉద్రిక్తం: కాపు జేఏసీ మీటింగ్

    January 28, 2019 / 11:47 AM IST

    కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి ఉద్రిక్తంగా మారింది. ఈనెల31న కత్తిపూడిలో కాపు జేఏసీ మీటింగ్ ఏర్పాటు చేస్తామని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఇచ్చిన పిలుపుతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడిలో పోలీసు బందోబస్త�

10TV Telugu News