Home » KKR
ఎడారి హీట్లో.. అరేబియన్ నైట్స్లో.. ఇసుక తిన్నెల మధ్య.. వెచ్చని వెన్నెల్లో.. పచ్చని స్టేడియాల్లో.. ఐపీఎల్ రెడీ అయిపోతుంది.. సిక్సర్లు, ఫోర్లు.. అలుపు లేకుండా బాదినోడికి..అందినంత పరుగుల దాహం తీర్చేందుకు సిద్ధం అవుతుంది. బ్యాట్కు, బాల్కు
ఎడారి హీట్లో.. ఎవ్వరూ లేని స్టేడియాల్లో అరేబియన్ నైట్స్లో.. ఇసుక తిన్నెల్లో.. వెచ్చని వెన్నెల్లో.. పచ్చని స్టేడియాల్లో.. పది టీమ్లు.. పోటాపోటీగా ఐపీఎల్ 13వ సీజన్కు సిద్ధం అవుతున్నాయి. అలుపు లేకుండా బాదేవారు.. టెక్నిక్గా బౌలింగ్ వేసి వికె
మరో వారం రోజుల్లో ఐపీఎల్-2020 సమరానికి జట్లు సిద్ధం అవుతున్నాయి. ఈసారి మ్యాచ్ సమయంలో స్టేడియం ఎడారిగా ఉంటుంది.. అభిమానుల శబ్దాలు ఈసారి వినబడవు. చాలా నియమాలు మార్చేశారు. ఈ విషయాల మధ్య ప్రతి జట్టు తనను తాను విజేతగా చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. �
IPL 2020 లో అమెరికన్ ప్లేయర్ ఆలీ ఖాన్ అడుగు పెట్టబోతున్నాడు. ఇతను ఫాస్ట్ బౌలర్. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ప్లేయర్ హారీ గర్నే ప్లేస్ లో ఇతను రానున్నారు. గర్నే భుజానికి ఆపరేషన్ జరుగతుండడంతో అతను వైదొలిగాడు. ఐపీఎల్ లో అడుగుపెడుతున్న తొలి అమెరికన్ ప�
కరోనా వైరస్ కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్ భారతదేశంలో నిర్వహించట్లేదు. మాములుగా అయితే ఐపీఎల్ సీజన్ ఇండియాలో జరిగితే చాలా లాభాలు వస్తాయి. వాస్తవానికి అది వేల కోట్లలో ఉంటుంది. అయితే ఇప్పుడు అంతకుముందుతో పోలిస్తే.. ఈసారి కరోనా కారణంగా
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 2016 ఐపీఎల్లో ఫైనల్ చేసినప్పటికీ సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. అదే సమయంలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క ప్రస్తుత జట్టు 2016 జట్టు కంటే సమతుల్యతతో ఉందని కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. రాయల�
మరో వారం పది రోజులకు మధ్యలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్ మొదలు కాబోతుంది. ఈసారి ఐపీఎల్ సందడి అంతా యూఏఈలో జరుగుతుండగా.. లేటెస్ట్గా 13 వ సీజన్ గురించి పెద్ద అప్డేట్.. జట్లకు షాకింగ్ విషయం బయటకు వస్తుంది. ఐపిఎల్ పాలక మండలి బయో బబుల్లో ఆస్ట్రే�
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ల తయారీ సంస్థ అయిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి కోసం 7,500 కోట్ల (1 బిలియన్ డాలర్లు) నిధులను సేకరించడానికి కృషి చేస్తోంది. నిధుల సేకరణలో భాగంగా బ్లాక్స్టోన్, కేకేఆర్తో పాటు ప్రైవే�
నెలల తరబడి నిరీక్షించిన ఐపీఎల్ మరో ఐదు వారాల్లో ఆరంభం కానుంది. కరోనా మహమ్మారి కారణంగా క్రికెటర్లంతా ఇంటికే పరిమితం అవగా.. ఎట్టకేలకు అన్నీ అనుమతులతో ఈ బడా ఈవెంట్ ను రెడీ చేస్తుంది బీసీసీఐ. టోర్నీ వచ్చేస్తుంది మరి ప్రాక్టీస్ విషయానొకిస్తే కొం
టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్మన్ దినేశ్ కార్తీక్ ధోనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో జరిగింది గుర్తు చేసుకుని బాధ పడ్డాడు. నాడు జరిగిన ఘటన తనను షాక్ కు గురి చేసిందన్నాడు. ఇప్పటికీ తనకు బాధ కలుగుతుందని వాపోయాడు. అసలేం జరిగిందంటే, ఐపీఎ�