Home » KKR
ఐపీఎల్ 2020 సీజన్ క్రికెటర్ల వేలంలో విదేశీ క్రికెటర్లు భారీ ధర పలికారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. ఆసీస్ బౌలర్ పాట్ కమిన్స్ రికార్డ్ ధరకు
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కోల్కతా నైట్ రైడర్స్ తీసుకున్న నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. ఐపీఎల్ వేలానికి క్రిస్ లిన్ ను విడిచిపెట్టేయడం మంచి నిర్ణయం కాదని అంటున్నాడు. ఈ విషయం గురించి షారూఖ్ ఖాన్ కు మెసేజ్ చేస్తా�
కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అడుగుజాడల్లో నడిచే ప్లేయర్. ధోనీని చూసే కూల్ నెస్ నేర్చుకున్నానని పలు సందర్భాల్లో చెప్పాడు. అలాంటిది కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో మ్యాచ్లో సొంత జట్టుప�
పంజాబ్లోని మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్లో సొంతగడ్డపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ను చిత్తుగా ఓడించింది కోల్కతా. 7వికెట్ల తేడాతో విజయం సాధించి ఖాతాలో 12పాయింట్లు వేసుకుంది. దీంతో ప్లే ఆఫ్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నట్లే. శామ్ కరన్ (55 నాటౌట్: 24 బంతుల్�
పంజాబ్లోని మొహాలీ వేదికగా టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓ మాదిరి స్కోరుతో ముగించింది. 6 వికెట్లు నష్టపోయి కోల్కతాకు 184 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. నికోలస్ పూరన్(48), శామ్ కరన్(55) అధిక స్కోర్లతో నిలిచాడు. వారియరర్(2), గర్నీ
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మొహాలీ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో తలపడేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన పంజాబ్ కోల్కతా ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్లేఆఫ్ రేసులో నిలబడాలంటే ఇరు జట్లకు కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. హ్యాట్రిక్ ఓటములతో సత�
ఐపీఎల్ 12వ సీజన్లో ఎనిమిది ఫ్రాంచైజీలు 12మ్యాచ్లు ఆడేశాయి. ప్లే ఆఫ్రేసులో అర్హత దక్కించుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ర్, ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ 1, 2 స్థానాల్లో నిలిచాయి. తర్వాతి రెండు మ్యాచ్ల ఫలితాలు నిరాశపర్చినా ప్లే ఆఫ్కు పక్కా చేసేస�
ఐపీఎల్లో భాగంగా ఏప్రిల్ 28 ఆదివారం కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముగిసింది. ఈ మ్యాచ్లో అద్భుతమైన ప్రతిభ చూపించి జట్టుకు అసాధారణమైన స్కోరు తెచ్చిపెట్టారు ఆండ్రీ రస్సెల్, హార్దిక్ పాండ్యా. వీ�
కోల్కతా నైట్ రైడర్స్ ప్రదర్శన అద్భుతం. ప్లే ఆఫ్ రేసులో నిలవాలనే పట్టుదలతో ముంబై ఇండియన్స్ను ఊచకోత కోశారు. ఐపీఎల్ లీగ్ ఆరంభం నుంచి ఏప్రిల్ 29 ఆదివారం నాటికి ముగిసిన మ్యాచ్తో కోల్కతా 100 విజయాలు పూర్తి చేసుకుంది. వందో విజయం పొందిన మ్యాచ్లో మ
కీలకమైన మ్యాచ్లో కోల్కతా రెచ్చిపోయింది. 233పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన ముంబై చివర్లో షాట్ లు సంధించినప్పటికీ లాభం లేకుండా పోయింది. టార్గెట్ చేధించేందుకు హార్దిక్ పాండ్యా (91; 34 బంతుల్లో 6ఫోర్లు, 9సిక్సులు)తో భయంకరంగా రెచ్చిపోయాడ�