Home » Kodali Nani
తాను దేవుళ్లను, హిందువులను అవమానించేలా మాట్లాడలేదని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. తిరుమలలో డిక్లరేషన్ ను తొలగించాలని నా అభిప్రాయాన్ని మాత్రమే చెప్పానని స్పష్టం చేశారు. తిరుమల డిక్లరేషన్ పై తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని విపక్షాలపై �
ఏపీ మంత్రి కొడాలి నాని, టీడీపీ చీఫ్ చంద్రబాబుపై ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు ఫైర్ అయ్యారు. విగ్రహాలు విరిగితే నష్టమేంటి అంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. కొడాలి నాని తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సోము వీర్రాజు డిమాండ్
సార్వత్రిక ఎన్నికలకు మూడున్నరేళ్ల సమయం ఉన్నా కృష్ణా జిల్లా రాజకీయ నాయకులకు ఆత్రం ఆగడం లేదు. జిల్లాలోని అధికార, ప్రతిపక్షంలోని కీలక నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఏదో మామూలు విమర్శలు చేసుకున్నా బాగానే ఉంటుందేమో కానీ… అంతకు
కొడాలి నాని అంటేనే జగన్ అనుమతి లేకుండా ఏ ప్రకటనా చేయరని నమ్ముతున్న విపక్షం… అమరావతిపై ఆయన మాటలనూ సీరియస్గా తీసుకొంది. విశాఖను పరిపాలన రాజధానిగా మార్చుతామని ప్రకటించిన సీఎం జగన్.. శాసనసభ, శాసన మండలి అమరావతిలోనే కొనసాగుతాయని తేల్చేశారు. చం
లారీ డ్రైవర్నే, ఉమ సోడాలు అమ్మలేదా ? డైరెక్ట్గా మాట్లాడదామని కాల్ చేస్తే ఉమ ఎత్తడం లేదంటూ ఏపీ రాష్ట్ర మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్ పథకంపై సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేత దేవినేని ఉమ విమర్శలు చేసిన సంగతి
15 రోజుల్లో గన్నవరం నియోజకవర్గ ప్రజలు శుభవార్త వింటారు.. సీఎం జగన్ ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటి చేస్తాను. వైకాపా రాష్ట్ర పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ మెంబర్ దుట్టా రామచంద్రావు చెబుతున్న మాటలివి. మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని వెంట పెట్టుకుని స�
సీఎం జగన్ ఆదేశిస్తే…తాను గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని, 15 రోజుల్లో పార్టీ కేడర్ కు చల్లని కబరు చెబుతానని స్థానిక వైసీపీ నేత దట్టు రామచంద్రారావు ప్రకటించడం హాట్ టాపిక్ అయ్యింది. ఆ చల్లని కబురు ఏంటీ ? దుట్టాకు పదవి ఇ�
ఆ మంత్రిగారి మాటల్లో కావల్సినన్ని పంచ్ లు ఉంటాయి. కావాలనుకుంటే బూతులూ ఉంటాయి. చంద్రబాబుని చెడుగుడు ఆడాలంటే ఆయన తర్వాతే ఎవరైనా అని అభిమానులు కీర్తిస్తుంటారు. ఇంతకాలం మైకుల ముందు వెనుకాముందు చూసుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడిన ఆయన ఇప్పు�
రాష్ట్రంలో లాక్ డౌన్ అమలవుతున్నా ప్రజలకు ఇబ్బంది లేకుండా నిత్యావసరాలు సరఫరా చేస్తున్నామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వెల్లడించారు. అందరికీ రేషన్ అందించడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. రేషన్ డిపోల వద్ద జనం గుమిగూడకుం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఢిల్లీ పర్యటన తర్వాత రాష్ట్రంలో కొత్త టాపిక్ తెరపైకి వచ్చింది. బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు, బీజేపీతో వైసీపీ జట్టు కట్టబోతోందంటూ వార్తలు రాగా.. కేంద్ర కేబినెట్లో వైసీపీ చేరబోతుందని వస్తున్న వార్తలపై లే�