Home » Kodali Nani
వల్లభనేని వంశీ తెదేపా పార్టీపై చేసిన విమర్శల అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చ మొదలైంది. ఈ మేర మంత్రి కొడాలి నాని మీడియా సమావేశంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారి వైఎస్సార్సీపీలోకి వచ్చినందుకు నన్ను అం
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు ఏం పేరు పెట్టాలో ఆయనే చెప్పాలన్నారు ఏపీ మంత్రి కొడాలి నాని. కొన్ని రోజులుగా వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్పై వస్తున్న విమర్శలకు నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ రెడ్డి అని పేరు పెట్టి పిలిస్తే..తప్పేంటీ..ఆయన�
కలానికి సంకెళ్లు కాదు.. కులాధిపతులకే అన్నారు ఏపీ మంత్రి కోడాలి నాని. కలానికి కాదని.. కులానికి సంకెళ్లు పడ్డాయంటూ విమర్శలు చేశారాయన. కులాధిపతులు వీళ్లు.. ఎల్లకాలం రాష్ట్రాన్ని పరిపాలించాలి.. వీళ్లకే దేశంలో, రాష్ట్రంలో జరిగే కార్యక్రమాలు దైవ�
తప్పుడు వార్తలు రాస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి, కోర్టుకు వెళ్లడానికి రెడీ అయ్యాం అన్నారు ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్నినాని. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై వస్తున్న విమర్శలపై స్పందించారాయన. 2019, నవంబర్ 01వ తేదీ శుక్రవారం మీడియాతో మాట్లా�
ఏపీలో అధికార, ప్రతిపక్షం మధ్య మరో వివాదం రేగింది. పేదలకు ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యం నాణ్యత విషయంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 1 నుంచి పైలట్ ప్రాజెక్టుగా మొదట శ్రీకాకుళం జిల్లాలో సన్న బియ్యం పంపిణీ
రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యల్లో తప్పులేదని మంత్రి కొడాలి నాని అన్నారు. ఇవాళ సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని పేరిట రియల్ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్ల రూపాయలు దోచుకున్నారని.. తాము చేసిన అక్�
టీడీపీ వ్యవస్థాపకుడు NTR ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. కృష్ణా జిల్లా గుడివాడకు ఉమ్మడి ఏపీలోనూ ప్రత్యేక స్థానం ఉంది. టీడీపీ, వైసీపీ తరపున దిగ్గజాలు ఎన్నికల బరిలో తలపడుతుండటంతో ఇక్కడి ఫలితాలపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. ఇక్కడ మొత్తం �
కృష్ణా జిల్లా వైకాపా రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత తెలుగుదేశం గూటికి వెళ్తారు అని అందరూ భావించారు. అయితే ఆయన చేరలేదు. ఈ క్రమంలో బెజవాడ రాజకీయ