Home » komuravelli mallanna
కరోనా...కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తుండడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేవలం వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే అనుమతినివ్వనున్నారు.
సిద్ధిపేట జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి ఆటోను ఢీకొంది. ప్రమాదం సమయంలో ఆటోలో 10 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.