Kondagaon

    నిండు గర్బిణిని బుట్టలో మోసుకెళ్ళి కాన్పు చేయించారు

    July 8, 2020 / 04:07 PM IST

    ప్రభుత్వాలు ప్రజల కోసం ఎన్ని పధకాలు ప్రవేశ పెట్టినా మారు మూల పల్లెజనాలకు అవి అందటంలేదు. చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఇదే జరిగింది. అడవిలో ఉన్న ఒక గ్రామానికి సరైన రహాదారి లేకపోవటంతో నిండు గర్భిణినీ ఆస్పత్రికి తీసుకువెళ్లటానికి చాలా ఇబ్బందులు పడ్

10TV Telugu News