Home » Kondamitta
Durga Prashanthi Case: దుబాయిలో వంట మనిషిగా పనిచేసిన చక్రవర్తి కేవలం దుర్గా ప్రశాంతి కోసమే చిత్తూరుకు వచ్చి సెటిల్ అయ్యాడని పోలీసులు చెప్పారు. ఇక్కడ ఒక బ్రెడ్, ఆమ్లెట్ దుకాణం నిర్వహించేవాడని అన్నారు.