Home » Kondapochamma Sagar
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల శివారు వెంకటాపురం దగ్గర కొండపోచమ్మ సాగర్ కుడి కాలువకు గండిపడింది. దీంతో జలాశయం నుంచి భారీగా బయటకు వచ్చిన నీరు గ్రామాన్ని ముంచెత్తింది. పంటపొలాలు పూర్తిగా మునిగిపోయాయి. మంగళవారం(జూన్ 30,2020) ఉదయం 7 గంటల ప్రాంతంలో కా�
తెలంగాణ రాష్ట్ర ప్రజల ఎన్నో ఎండ్ల కల నెరవేరింది. నీళ్లు – నిధులు – నియామకాలు పేరిట తెలంగాణ ఉద్యమం సాగింది. కోటి ఎకరాల మాగాణి చేయడమే లక్ష్యం అన్న సీఎం కేసీఆర్..మాట నిజం అయ్యింది. గోదావరి నీళ్లను తీసుకొస్తానని స్పష్టంగా చెప్పిన కేసీఆర్..అనుక�
తెలంగాణలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ప్రపంచ ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటిగా నిలుస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో అత్యధిక ఎత్తుకు గోదావరి నీళ్లు చేరబోతున్నాయి. గోదారమ్మ వందల కిలోమీటర్లు ప్రయాణించి సాగు భూములను సస్యశ్యామలం చ�