Home » kongarkolan
కేంద్ర ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క మంచి పని చేసిందా? దేశానికి ఎందుకు మంచినీళ్లు ఇవ్వలేకపోతున్నారు? అంటూ కేంద్రంలోని బీజేపీపై విమర్శలు గుప్పించారు సీఎం కేసీఆర్. గురువారం రంగారెడ్డి జిల్లాలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు.