Home » Kotai Vasal area
బెలూన్లలో గాలి నింపేందుకు వాడే హీలియం సిలిండర్ పేలిన ఘటనలో ఒకరు మరణించారు. మరో 22 మంది గాయపడ్డారు. ఈ ఘటన తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జరిగింది.