Koti Command Control Center

    కరోనాతో తమాషాలు వద్దు : తెలంగాణలో పెరుగుతున్న కేసులు

    March 21, 2020 / 12:50 AM IST

    కరోనాను ఆషామాషీగా తీసుకుంటే భారీ మూల్యం తప్పదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. అలాగని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లలను బయటకు రానీయవద్దని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి �

10TV Telugu News