Kotla Jayasurya Prakasha Reddy

    కోట్లను ఢీ కొట్టేదెవరు: అభ్యర్ధి వేటలో వైసీపీ

    February 2, 2019 / 02:51 PM IST

    ఎన్నికల సమరానికి కర్నూలు పార్లమెంట్ సిద్ధమైంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నాయి. తాజాగా కోట్ల టీడీపీలో చేరుతున్నారన్న వార్తల నేపథ్యంలో.. గెలుపు గుర్రం కోసం వైసీపీ వేట మొదలు పెట్టింద

    బుట్టా సీటెక్కడ : కోట్ల చేరికతో కర్నూలులో కలవరం

    January 29, 2019 / 11:54 AM IST

    కర్నూలు: 3 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కేంద్ర మాజీమంత్రి సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరికకు రంగం సిధ్దం అయ్యింది. కోట్ల టీడీపీలో చేరుతూ చంద్రబాబు ముందు కొన్ని డిమాండ్స్ పెట్టారు. వాటిలో కర్నూల్ ఎంపీ స్దానాన్ని త�

    అలిగిన కేఈ:  కోట్ల చేరికపై సమాచారం లేదు

    January 28, 2019 / 04:25 PM IST

    కర్నూలు:  కర్నూలు కు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం సోమవారం రాత్రి సీఎం చంద్రబాబుతో భేటీ అవటంపై ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కినుక వహించారు. కోట్ల వర్గం సీఎంతో  భేటిపై  ఆయన నర్మగర్భంగ�

10TV Telugu News