Home » Kozhikode Train Fire
కేరళ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. రైలులో ప్రయాణిస్తున్న సమయంలో వివాదం తలెత్తడంతో ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మహిళతో సహా ముగ్గురు మరణించారు.