Home » krishna godavari river management board
కృష్ణా, గోదావరి యాజమాన్యాల బోర్డులకు చీఫ్ ఇంజనీర్లను నియమిస్తూ కేంద్ర జలశక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో బోర్డుకు ఇద్దరు ఇంజనీర్లను నియమించింది.