Home » Krishna River Floods
ప్రభావిత జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
బోట్లు ఢీకొనడం వల్ల ప్రకాశం బ్యారేజీకి ఎలాంటి నష్టం లేదని ఏపీ జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు అన్నారు. గేట్లు, గోడలు అన్ని పటిష్ఠంగానే ఉన్నాయని తెలిపారు.
వరద ప్రవాహం 10 లక్షల క్యూసెక్కులు దాటే అవకాశం ఉందని ప్రజలను హెచ్చరించారు.