Krishna River Water Level Today

    Andhra Pradesh : జలవివాదం, కేంద్ర మంత్రులకు సీఎం జగన్ లేఖలు

    July 5, 2021 / 01:38 PM IST

    తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ఓ కొలిక్కి రావడం లేదు. ఈ క్రమంలో..ఏపీ సీఎం జగన్ కేంద్రానికి పలు లేఖలు రాస్తున్నారు. తాజాగా..కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌‌లకు‌ లేఖలు రాశారు.

10TV Telugu News