krishna sagar rao

    ఆ రూ. 8కోట్లు మావే : పోలీసులు ఓవరాక్షన్ చేశారని బీజేపీ ఆగ్రహం

    April 9, 2019 / 03:19 AM IST

    హైదరాబాద్ నారాయణగూడలో పట్టుబడ్డ రూ.8కోట్ల నగదు తమదేనని బీజేపీ ప్రకటించింది. న్యాయబద్ధంగానే బ్యాంకు నుంచి డబ్బు తీసుకున్నామని, పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారంటూ ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే పోలీసులు తమను ఇబ్బంది పెడ

10TV Telugu News