krishnaa river

    Flood Water : శ్రీశైలంకు పూర్తిగా నిలిచిపోయిన వరద.

    June 20, 2021 / 10:14 AM IST

    శ్రీశైలం ప్రాజెక్టుకు శనివారం వరకు 4వేల క్యూసెక్కుల వరకు వరద నీరు వచ్చింది. అయితే ఆదివారానికి పూర్తిగా వరద నీరు నిలిచిపోయింది. ఇక ఎగువ నుంచి వరద ఆగిపోవడంతో దిగువకు నీటి విడుదలను నిలిపివేశారు అధికారులు.

10TV Telugu News