Home » Krishnam Raju
కృష్ణంరాజు సంస్మరణ సభలో ప్రత్యేక విందు
రెబల్స్టార్ సొంతూరికి భారీగా అభిమానులు
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో సినీ నటుడు కృష్ణంరాజు సంస్మరణ సభను ఆయన స్వగృహం వద్ద ఇవాళ నిర్వహిస్తున్నారు. అక్కడికి భారీగా అభిమానులు చేరుకున్నారు. హీరో ప్రభాస్ సహా కృష్ణంరాజు కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకున్నారు. వచ్చిన వారందరూ భో
కృష్ణంరాజు మరణించి 11 రోజులు అవడంతో ఆయన ఇంట్లో అభిమానులు విగ్రహాన్ని నెలకొల్పి ఆ విగ్రహానికి కుటుంబ సభ్యులు, అభిమానులు, ప్రముఖులు నివాళులు అర్పించారు.
సెప్టెంబర్ 29న ప్రభాస్ భీమవరానికి వెళ్లనున్నాడు. అక్కడి నుంచి మొగల్తూరు వెళ్లి కృష్ణంరాజు స్మారక సభలో పాల్గొననున్నాడు. అయితే ఈ సభకి మొగల్తూరు, చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా జనాలు తరలి వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గట్టే ఏర్పాట్లు...............
తాజాగా సోమవారం సాయంత్రం జూబ్లీహిల్స్లోని కృష్ణంరాజు ఇంటికి వెళ్లారు వైఎస్ విజయమ్మ. కృష్ణంరాజుకు నివాళులు అర్పించి అయన భార్య శ్యామలతో పాటు కుటుంబ సభ్యులను విజయమ్మ పరామర్శించారు............
టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి హఠాన్మరణం టాలీవుడ్ తో పాటు సినీ ప్రేమికులను కూడా కలిచివేసింది. నేడు(శుక్రవారం) హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ లో క్షత్రియ సేవా సమితి ఏర్పాటు చేసిన 'కృష్ణంరాజు సంస్మరణ సభ'కు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివా�
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో సలార్ మూవీ ఇప్పటికే ఎలాంటి అంచనాలను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండగా, ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను చిత్ర యూనిట్ తెరకె
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీజేపీ ఘనంగా నిర్వహించబోతోంది. దీనికి ముఖ్య అతిధిగా అమిత్ షా రానున్నారు. అయితే ఒకరోజు ముందే వచ్చి బీజేపీ నేతలతో సమావేశం అవ్వనున్నారు. ఇక ఇటీవలే ప్రభాస్..............
తాజాగా సినీ పరిశ్రమలోని కొన్ని యూనియన్లు, అసోసియేషన్లు కలిసి మంగళవారం నాడు ఫిల్మ్నగర్ కల్చరల్ క్లబ్లో కృష్ణంరాజు సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కృష్ణంరాజు కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు, నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియ�