-
Home » KSBL
KSBL
Karvy Scam : మనీ ల్యాండరింగ్ కేసులో కార్వీకి చెందిన రూ.110 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ
July 30, 2022 / 05:58 PM IST
మనీ ల్యాండరింగ్ కేసుకు సంబంధించి కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ కు చెందిన రూ. 110 కోట్ల విలువైన వివిధ రకాలైన ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ శనివారం అటాచ్ చేసింది. వీటిలో భూములు, భవనాలు, షేర్ హోల్డింగ్స్, నగదు, విదేశీ కరెన్సీ, బంగారు ఆభర�