ktr fires on bjp

    ఎందుకీ వివక్ష : కేంద్రాన్ని కడిగేసిన కేటీఆర్

    January 5, 2019 / 11:07 AM IST

    హైదరాబాద్: తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. మోదీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిస్తోందని మండిపడ్డారు. సాగు, తాగు నీటి రంగాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నీటి ప్రాజె�

10TV Telugu News