Home » KTR Mulugu Tour
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ధాన్యం కొనరు. పెట్టుబడి ఇవ్వరు. కానీ, ఇక్కడ ప్రజల్ని ఆగంచేసేలా డైలాగులు చెబుతారు అంటూ కాంగ్రెస్ నేతలపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.