Kuchaman

    రాజస్థాన్‌లో రక్తమోడిన రోడ్డు : 11 మంది మృతి

    November 23, 2019 / 04:05 AM IST

    రాజస్థాన్‌లో రోడ్డు రక్తమోడింది. మినీ బస్సులు ఢీకొనడంతో 11 మంది మృతి చెందారు. ఈ విషాద ఘటన కుచమాన్ వద్ద చోటు చేసుకుంది. మృతదేహాలు, రక్తంతో ఆ ప్రాంతం భీతావహంగా మారిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన మరికొంతమంద

10TV Telugu News