Home » Kuchukulla Damodar Reddy
పార్టీకి ద్రోహం చేసిన వారికి టికెట్టు ఇవ్వడం ఎంతవరకు సమంజసం? అర్హత లేని వాళ్లని పార్టీలో చేర్చుకొని అందలమెక్కిస్తున్నారు. Nagam Janardhan Reddy
గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు కూచుకుల్ల వెన్నుపోటు పొడిచారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఓటమికి పనిచేసిన కూచుకుల్లను అధిష్టానం నమ్మొద్దన్నారు.
మల్లు రవితో కూచుకుళ్ల దామోదర్ రెడ్డి భేటీ
జానారెడ్డి సమక్షంలోనే ఈ ఇరువురు నేతలు చర్చలు చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక నాగంను హైకమాండ్ ఢిల్లీకి పిలిపించుకుంది. నాగంకు నచ్చజెప్పి దామోదర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు లైన్ క్లియర్ చేయనున్నట్లు తెలుస్తోంది.