kurala

    కుప్పకూలిన పబ్లిక్ టాయ్ లెట్..శిథిలాల్లో చిక్కుకున్న మహిళ మృతి

    November 23, 2020 / 04:53 PM IST

    Mumbai woman collapsed public toilet dies : ముంబైలోని కుర్లా ప్రాంతంలో ఒక పబ్లిక్ టాయిలెట్ కుప్పకూలింది. ఆ కుప్పకూలిన టాయిలెట్ లోపల చిక్కుకున్న 55 ఏళ్ల మహిళ శిథిలాల్లో చిక్కుకుపోయింది. సోమవారం (నవంబర్ 23,2020) ఉదయం 7.40 గంటల సమయంలో కుర్లా-వెస్ట్‌లోని నాజ్ హోటల్ వెనుక జరిగింది.

10TV Telugu News