Kurnool Collectorate

    గుడ్ల టెండర్లలో గొడవ : కర్నూలు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

    October 16, 2019 / 11:03 AM IST

    కర్నూలు కలెక్టరేట్ ప్రాంగణం వద్ద తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు తలెత్తాయి. కోడి గుడ్ల టెండర్ల విషయంలో ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాలు రాళ్లతో కొట్టుకున్నారు. దీంతో పలువురి తలలు పగిలాయి. అక్టోబర్ 16వ తేదీ బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. కలెక్టర్ ప్రాం�

10TV Telugu News