Home » Kurnool Police Station
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోం మంత్రి అనితను..
మహిళా హెడ్ కానిస్టేబుల్ అమరావతి సహా ఆమె భర్త, బావమరిది, కానిస్టేబుల్ రమణ బాబు పోలీస్ స్టేషన్లో చోరీ చేశారని నిర్ధారణ అయింది. వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
నగదు, వెండి మాయమైన ఘటన కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ లో జరిగింది. సీజ్ చేసిన 105 కేజీల వెండి, రూ.2.15లక్షల నగదు మాయమవడం కలకలం రేపింది.(Kurnool Police Station)
కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ రాజకీయం వేడెక్కింది. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఓ న్యాయవాది తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కేసు పెట్టగా.. లేటెస్ట్గా ఒకరు కర్నూలు జిల్లాలో అదే పోలీస్ స్టేషన్లో కంప్లైన్ట్ చేశారు. కరోనా మహమ్మారి మ్యుటెంట్ ఎన్