Home » L-G
దేశ రాజధాని ఢిల్లీలో NSA మెయిన్ టాపిక్ అయ్యింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనీల్ బైజాల్ ఇచ్చిన ఆదేశాలు చర్చనీయాంశమయ్యాయి. మూడు నెలల పాటు (జనవరి 19 నుంచి ఏప్రిల్ 19 వరకు) ఎన్ఎస్ఏ నీడలో ఉండబోతున్నట్లు ఆదేశాలు జారీ చేశాయి. దీని ప్రకారం ఏ ఆందోళనకారు�