Home » labour ministry
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తన ఖాతాదారులకు చెల్లించే వడ్డీ రేటును ఖరారు చేసింది. కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్)పై 8.5 శాతం వడ్డీ చెల్లించాలని నిర్ణయించింది. బుధవారం(సెప్
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రస్తుతం అమలులో ఉన్న లాక్డౌన్ను మే 3వరకూ పొడిగించడంతో దేశవ్యాప్తంగా వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి 20 కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసినట్టు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. లా�