Home » labours
చీకటిపడి వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్లు వెనుదిరిగాయి. వారిని కాపాడటానికి ఎయిర్ బోట్లతో ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ బృందాలు రంగంలోకి దిగాయి.
మేము రోజూ కూలీ పని చేసుకుని బతుకుతాం. ర్యాలీకి తీసుకెళ్లాలంటే మా రోజు కూలి ఇవ్వాలని చెప్పాము. దాని ప్రకారమే ముందుకు వాళ్లు ఒక్కొక్కరికి 500 రూపాయలు ఇస్తామని చెప్పి తీసుకెళ్లారు. అయితే వెళ్లిన అనంతరం ఒక వ్యక్తి మాకు 100 రూపాయలు ఇవ్వడానికి ప్రయత్
నాగాలాండ్లో ఉగ్రవాదులనుకుని కూలీలపై భారత ఆర్మీ బలగాలు కాల్పులు జరిపారు. శనివారం సాయంత్రం మోన్ జిల్లాలో జరిగిన కాల్పుల ఘటనలో కనీసం 11 మంది పౌరులు మృతి చెందారు.
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో వలస కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. నిత్యవసర సరుకులతో వెళ్తున్న రెండు వాహనాల్లో 31 మంది వలస కార్మికులు దొంగతనంగా విజయనగరం జిల్లాలోకి ప్రవేశించారు.