LAID

    CM KCR : ఏడాదిన్నరలోగా బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టులు పూర్తి : సీఎం కేసీఆర్

    February 21, 2022 / 05:28 PM IST

    బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపనం చేశారు. సంగారెడ్డి జిల్లాలోని 8 మున్సిపాలిటీలకు రూ.25కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తామని చెప్పారు.

    ప్రజల కోసం ప్రాణాలు కోల్పోయాడు..కోటి ఆర్థిక సహాయం

    January 4, 2020 / 12:27 AM IST

    దేశ రాజధాని ఢిల్లీలో సంభవించిన అగ్నిప్రమాదంలో ఫైర్ డిపార్ట్ మెంట్‌కు చెందిన ఓ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతని ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 9 నెలల క్రితమే ఇతనికి వివాహం అయ్యింది. దీనిపై సీఎం కేజ్రీవాల్ స్పందించారు. అమిత్ బ�

    కాశీ ఆలయ విస్తరణకు మోడీ శంకుస్థాపన

    March 8, 2019 / 07:49 AM IST

    శుక్రవారం(మార్చి-8,2019)జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారణాశిలోని దీన్ దయాళ్ హస్తకళా శంకుల్ దగ్గర ఏర్పాటుచేసిన జాతీయ మహిళా జీవన విధానం-2019 కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశంలోని మహిళలందరికీ ప్రధాని

10TV Telugu News