-
Home » Lakhimpur Kheri case
Lakhimpur Kheri case
రైతు ఉద్యమం 2.0.. అన్నదాతల ప్రధాన డిమాండ్లు ఇవే..
తమ డిమాండ్ల సాధనకు కర్షకులు మరోసారి ఉద్యమబాట పట్టారు. కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న డిమాండ్తో హస్తినలో సమర శంఖం పూరించారు.
Lakhimpur Kheri Case: కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రాకు మరింత బిగుస్తోన్న ఉచ్చు.. కొత్తగా మరిన్ని అభియోగాలు
ఈ కేసును తప్పుదారి పట్టించేందుకు, ఆశిష్ మిశ్రాను తప్పించేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. రైతులపైకి ఎక్కిన వాహనంలో ఆశిష్ మిశ్రా లేడని తప్పుడు సాక్ష్యాలు చూపించే ప్రయత్నం చేసినప్పటికీ, అవేవీ ఫలించలేదు. మొదట ఆయనకు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, �
కుక్కలు వెంటపడుతుంటాయి.. రైతు సంఘం నేతలపై కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
లఖింపూర్లో ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో టికాయత్ మాట్లాడుతూ ‘‘నేను చాలా చిన్న వ్యక్తిని. ఆయన(అజయ్ మిశ్రా) చాలా పెద్ద వ్యక్తి. కానీ ఈరోజు సమావేశానికి ఇక్కడికి 50 వేల మంది వచ్చి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. లఖింపూర్లో గూండా రాజ్యం కొనస
Samyukta Kisan Morcha : సంయుక్త కిసాన్ మోర్చా కీలక భేటీ
ఇచ్చిన హామీ లేఖపై సాధించిన పురోగతిపై సమీక్ష జరపాలని తాజాగా నిర్ణయించింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో మరణించిన రైతుల స్మారక చిహ్నం నిర్మించే..
Lakhimpur Case : 5వేల పేజీలతో సిట్ చార్జిషీట్..ప్రధాన నిందితుడు కేంద్రమంత్రి కుమారుడే!
దేశ్యాప్తంగా సంచలనం రేసిన లఖింపూర్ హింసాకాండ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చార్జిషీట్ నమోదు చేసింది. యూపీలోని లఖింపూర్ ఖేరి జిల్లా టికునియా గ్రామంలో హింసాకాండ జరిగిన
lakhimpur : కోర్టుకే కథలు చెబుతారా?లఖీంపూర్ కేసులో సాక్ష్యాల సేకరణలో లేటేంటీ? : UP ప్రభుత్వంపై సుప్రీం తీవ్ర ఆగ్రహం
దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన లఖింపుర్ ఖేరీ కేసు విచారణ సందర్భంగా యూపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది.సాక్ష్యాల సేకరణలోఎందుకింత లేట్ చేస్తున్నారు?అని ప్రశ్నించింది
Ashish Mishra Arrest : లఖింపూర్ ఖేరి కేసులో నిందితుడు ఆశిష్ మిశ్రా అరెస్ట్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపూర్ ఖేరి ఘటన కేసులో నిందితుడు ఆశిష్ మిశ్రాను ఉత్తరప్రదేశ్ పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు.