Home » Lakhimpur Kheri case
తమ డిమాండ్ల సాధనకు కర్షకులు మరోసారి ఉద్యమబాట పట్టారు. కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న డిమాండ్తో హస్తినలో సమర శంఖం పూరించారు.
ఈ కేసును తప్పుదారి పట్టించేందుకు, ఆశిష్ మిశ్రాను తప్పించేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. రైతులపైకి ఎక్కిన వాహనంలో ఆశిష్ మిశ్రా లేడని తప్పుడు సాక్ష్యాలు చూపించే ప్రయత్నం చేసినప్పటికీ, అవేవీ ఫలించలేదు. మొదట ఆయనకు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, �
లఖింపూర్లో ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో టికాయత్ మాట్లాడుతూ ‘‘నేను చాలా చిన్న వ్యక్తిని. ఆయన(అజయ్ మిశ్రా) చాలా పెద్ద వ్యక్తి. కానీ ఈరోజు సమావేశానికి ఇక్కడికి 50 వేల మంది వచ్చి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. లఖింపూర్లో గూండా రాజ్యం కొనస
ఇచ్చిన హామీ లేఖపై సాధించిన పురోగతిపై సమీక్ష జరపాలని తాజాగా నిర్ణయించింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో మరణించిన రైతుల స్మారక చిహ్నం నిర్మించే..
దేశ్యాప్తంగా సంచలనం రేసిన లఖింపూర్ హింసాకాండ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చార్జిషీట్ నమోదు చేసింది. యూపీలోని లఖింపూర్ ఖేరి జిల్లా టికునియా గ్రామంలో హింసాకాండ జరిగిన
దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన లఖింపుర్ ఖేరీ కేసు విచారణ సందర్భంగా యూపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది.సాక్ష్యాల సేకరణలోఎందుకింత లేట్ చేస్తున్నారు?అని ప్రశ్నించింది
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపూర్ ఖేరి ఘటన కేసులో నిందితుడు ఆశిష్ మిశ్రాను ఉత్తరప్రదేశ్ పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు.