Home » Lakhimpur Kheri incident
లఖింపూర్ ఖేరీ ఘటనపై ఇవాళ మరోసారి సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఈనెల 20న లఖింపూర్ ఖేరీ ఘటనపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సీజేఐ ఎన్వీ రమణ యూపీ సర్కార్పై అసహనం వ్యక్తం చేశారు.
మహారాష్ట్రలో బంద్ కొనసాగుతోంది. దేశ వాణిజ్య నగరంగా పేరొందిన ముంబైలో 8 బస్సులు ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు.