Home » Lakhimpur violence case
Lakhimpur Case : యూపీలోని లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు అశిష్ మిశ్రా బెయిల్ రద్దు అయింది.