Home » Laksha Kumkuma Archana
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రేపటి నుంచి డిసెంబరు 8వ తేదీ వరకు ఏకాంతంగా జరుగనున్నాయి.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈనెల 29న లక్ష కుంకుమార్చన నిర్వహిస్తున్నారు.