Home » Lakshmi Parvathi
వైసీపీ నేత లక్ష్మీపార్వతి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని కలిశారు. సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారని డీజీపీకి ఫిర్యాదు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని, వైసీపీకి 125కు పైగా అసెంబ్లీ సీట్లు, 19 నుంచి 22 ఎంపీ సీట్లు వస్తాయని ఆ పార్టీ అధికార ప్రతినిధి లక్ష్మీపార్వతి అన్నారు.
నిన్న లక్ష్మీపార్వతిపై నేడు తనపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఆరోపించారు. తన వాయిస్ కాని ఆడియో క్లిప్పులతో దుష్ప్రచారం చేస్తున్నారని
విజయవాడ: వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్ లో నేను ప్రత్యక్షసాక్షినే అని హీరో శివాజీ అన్నారు. ఆనాడు చంద్రబాబు చేసింది వెన్నుపోటుకాదు, పార్టీకి వెన్నుదన్ను అని ఆయన అన్నారు. ఆరోజు చంద్రబాబు లేకపోతే వాజ్ పేయి 2వ సారి పీఎం అయ్యేవారుకాదని,దాంతోనే ఈరోజు బ�